ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిస్‌ప్లే బోర్డులను తెలుగులో ఉంచండి: జేసీ

ABN, First Publish Date - 2020-11-25T05:48:55+05:30

సచివాలయాలకు వచ్చే ప్రజలు అవగాహన కలిగి చదువుకుని సహాయం పొందేలా డిస్‌ప్లే బోర్డులన్నీ తెలుగులో ఉండేలా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ సచివాయ సిబ్బందికి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగంపేట, నవంబరు 24: సచివాలయాలకు వచ్చే ప్రజలు అవగాహన కలిగి చదువుకుని సహాయం పొందేలా డిస్‌ప్లే బోర్డులన్నీ తెలుగులో ఉండేలా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ సచివాయ సిబ్బందికి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన రంగంపేట-1 సచివాలయాన్ని తహశీల్దార్‌ వై.జయతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బందిని రైస్‌ కార్డుల ప్రింటింగ్‌ గురించి ప్రశ్నించారు. అనంతరం నోటీస్‌బోర్డులను, డిస్‌ప్లే బోర్డులను పరిశీలించారు. 80శాతం బోర్డులు తెలుగులో ఉన్నా మిగలిన వికూడా మార్చాలని సిబ్బందికి సూచించారు. 

Updated Date - 2020-11-25T05:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising