ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనిమిది మంది సీఐలకు స్థానచలనం

ABN, First Publish Date - 2020-07-03T10:14:19+05:30

జిల్లాలో ఎనిమిది మంది సీఐలను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు ఉత్తర్వులు ఇచ్చారు. కాకినాడ త్రీ టౌన్‌ క్రైం సీఐ ఎన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, జూలై 2 : జిల్లాలో ఎనిమిది మంది సీఐలను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు ఉత్తర్వులు ఇచ్చారు. కాకినాడ త్రీ టౌన్‌ క్రైం సీఐ ఎన్‌ రజనీకుమార్‌ను జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ)కు బదిలీ చేశారు. అక్కడ సీఐగా ఉన్న ఎస్‌ రాంబాబును పోలీస్‌ కంట్రోల్‌ రూం (పీసీ ఆర్‌)కు బదిలీ చేశారు. పీసీఆర్‌ సీఐగా ఉన్న వి సురేష్‌బాబును జగ్గంపేట సర్కిల్‌కు బదిలీ చేశారు.


సీఐగా పనిచేస్తున్న వై రాంబాబును ఏలూరు రేంజ్‌ పరిధిలో వీఆర్‌లో ఉంచారు. అమలాపురం టౌన్‌ సీఐగా పనిచేస్తున్న జి సురేష్‌బాబును రూరల్‌ సీఐగా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఆర్‌ భీమరాజును వీఆర్‌లో ఉంచారు. ప్రత్తిపాడు సీఐ ఏఎస్‌ రావుతోపాటు, రంప చోడవరం సీఐ బీహెచ్‌ వెంకటేశ్వర్లును వీఆర్‌లో ఉంచారు. 

Updated Date - 2020-07-03T10:14:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising