ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడలో డీఐజీ తనిఖీ

ABN, First Publish Date - 2020-04-04T11:40:25+05:30

నగరంలో శుక్రవారం ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, ఏప్రిల్‌ 3: (ఆంధ్రజ్యోతి): నగరంలో శుక్రవారం ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ అద్నాన్‌నయీం అస్మీ, పోలీస్‌ అధికారులతో ఆయన తొలుత భానుగుడి జంక్షన్‌లో రాకపోకలను గమనించారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ప్రయాణికులను ఆపి ఆరా తీశారు. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని సూచించారు. టూ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌, మెయిన్‌ రోడ్డు, జడ్పీ సెంటర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T11:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising