ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందితులను శిక్షించాలని ధర్నా

ABN, First Publish Date - 2020-10-03T07:20:32+05:30

యూపీలో హత్రాస్‌లో దళిత యువతిపై హత్యాచారం చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం ద్రాక్షారామలో యానాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్రాక్షారామ, అక్టోబరు 2: యూపీలో హత్రాస్‌లో దళిత యువతిపై హత్యాచారం చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం ద్రాక్షారామలో యానాం సెంటర్‌లో ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఏఐకెఎంఎస్‌, పీవైఎల్‌, పీవోడబ్యు, ఐఎఫ్‌టీయు, పీడీఎస్‌యు, జైబీమ్‌ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఏఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు జనిపెల్ల సత్తిబాబు, డివిజన్‌ కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T07:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising