ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత వైర్లు తగిలి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-10-23T08:17:54+05:30

మండలంలోని కెఎ్‌సకొత్తూ రులో 11కేవీ విద్యుత వైర్లు తగిలి గురువారం వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటనందూరు, అక్టోబరు 22: మండలంలోని కెఎ్‌సకొత్తూ రులో 11కేవీ విద్యుత వైర్లు తగిలి గురువారం వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లగుడు బెన్నయ్యదొర(48) ఇంటివద్దకు కోతులు వచ్చి జామచెట్టు కాయలు తినడంతో పక్కన ఉన్న లగుడు పైడిరాజు ఇంటిపైకి వెళ్లాడు. కోతులను కొడుతుండగా 11కెవి విద్యుతవైర్లు తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు.

Updated Date - 2020-10-23T08:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising