ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడపల్లి వెంకన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2020-03-08T09:12:42+05:30

వాడపల్లి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ సేవలు ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, మార్చి 7: వాడపల్లి  వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ సేవలు ద్వారా రూ. 20,600, దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 6,13,275, లడ్డూ ప్రసాదాల ద్వారా రూ. 2,40,750, అన్నప్రసాద ట్రస్టుకు రూ. 1,76,738 కలిపి మొత్తం ఒక్కరోజు రూ. 10,51,914 ఆదాయం లభించింది. 13,678 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు. 

Updated Date - 2020-03-08T09:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising