ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివీస్ పై సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

ABN, First Publish Date - 2020-12-06T05:36:09+05:30

తుని, డిసెంబరు 5: తొండంగి మండలంలో దివీస్‌ పరిశ్రమపై సీఎం జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీపీఐ (ఎంఎల్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. దివీస్‌ వ్యతిరేక పోరాట ఉద్యమకారులకు మద్దతుగా తుని పట్టణంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు

తునిలో నిరసన తెలియజేస్తున్న సీపీఐ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ నాయకుల డిమాండ్‌

తుని, డిసెంబరు 5: తొండంగి మండలంలో దివీస్‌ పరిశ్రమపై సీఎం జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీపీఐ (ఎంఎల్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. దివీస్‌ వ్యతిరేక పోరాట ఉద్యమకారులకు మద్దతుగా తుని పట్టణంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కె.జనార్థన్‌, మానుకొండ లచ్చబాబు మాట్లాడుతూ ప్రజల్లో నాడు మాట తప్పను- మడమ తిప్పనన్న జగన్‌ అధికారంలోకి వస్తే దివీస్‌ ఫ్యాక్టరీని బంగాళాఖాతంలో పాతేస్తానని ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీ నెలకొల్పడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల కోన తీరప్రాంతంలో ప్రజల జీవనానికి, మత్స్య సంపదలకు, హేచరీలకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. దీన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జక్కంపూడి రాజు, అప్పారావు, పాదాలు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising