ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కేసులు 464

ABN, First Publish Date - 2020-10-28T06:45:03+05:30

గడిచిన 24 గంటల్లో జిల్లాలో 464 మంది వైరస్‌ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. ఇందులో ట్రూనాట్‌ ద్వారా చేసిన 192, రాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల ద్వారా 272 కేసులను గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మొత్తం బాధితులు 1,14,137 మంది 
  • ఇద్దరి మృతి.. 605కి చేరిన మరణాలు

కాకినాడ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): గడిచిన 24 గంటల్లో జిల్లాలో 464 మంది వైరస్‌ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. ఇందులో ట్రూనాట్‌ ద్వారా చేసిన 192, రాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల ద్వారా 272 కేసులను గుర్తించారు. దీంతో కరోనా సోకిన బాధితులు మొత్తం 1,14,137కి చేరారు. తాజాగా ఇద్దరి మృతితో కరోనా మరణాలు 605కి చేరాయి. ఇక యాక్టివ్‌ దశలో 4,931 మంది ఉండగా, వైద్యం పొంది 1,08,601  మంది కోలుకున్నారు. 



Updated Date - 2020-10-28T06:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising