ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడ జీజీహెచ్‌లో.. కొవిడ్‌తో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-09-29T17:19:52+05:30

కొవిడ్‌ బారిన పడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు సోమవారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: కొవిడ్‌ బారిన పడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు సోమవారం మృతి చెందారు. గండేపల్లికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి, కాకినాడకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు నోడల్‌ అధికారి డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు. కొవిడ్‌ బారిన పడి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ప్రస్తుతం 485 మంది చికిత్స తీసుకుంటున్నారన్నారు. 


Updated Date - 2020-09-29T17:19:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising