ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనవరాలికి, కోడలికి పాజిటివ్‌ రావడంతో.. ఆందోళనకు గురై..

ABN, First Publish Date - 2020-08-11T15:07:04+05:30

కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలనే భయంతో వాడపాలెం గ్రామానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపేట/అమలాపురం(తూర్పు గోదావరి): కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలనే భయంతో వాడపాలెం గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు కొత్తపేట-ముక్తేశ్వరం కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు తెలిపారు. తన మనవరాలికి, కోడలికి పాజిటివ్‌ రావడంతో ఆమెకు పరీక్ష చేయాల్సి ఉంది. ఆందోళనకు గురైన ఆమె కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక అమలాపురం కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో ఉన్న ఉప్పాడ కొత్తపల్లికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి, అమలాపురం కాలేజ్‌ రోడ్డుకు చెందిన 76 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు.


Updated Date - 2020-08-11T15:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising