ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 గంటల్లో 354 కేసులు

ABN, First Publish Date - 2020-11-03T07:11:44+05:30

జిల్లాలో గడిచిన 24 గంటల్లో ట్రూనాట్‌ ద్వారా చేసిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 271, ర్యాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల్లో 83... మొత్తం 354 మందికి వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


8 1,16,389కి చేరిన కొవిడ్‌ బాధితుల సంఖ్య 8 ఒకరి మృతితో 613 కరోనా మరణాలు
కాకినాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో గడిచిన 24 గంటల్లో ట్రూనాట్‌ ద్వారా చేసిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 271, ర్యాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల్లో 83... మొత్తం 354 మందికి వైరస్‌ సోకింది. దీంతో జిల్లావ్యాప్తంగా పాజిటివ్‌ బారిన పడిన వారి సంఖ్య 1,16,389కి చేరింది. తాజాగా ఒకరు మృతి చెందడంతో 613 కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 4207 మంది వైరస్‌తో యాక్టివ్‌ దశలో ఉన్నారు. 1,11,569 మంది చికిత్స పొందుతూ కోలుకున్నారు.

Updated Date - 2020-11-03T07:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising