ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త కేసులు కొవిడ్‌ 414

ABN, First Publish Date - 2020-10-30T06:47:42+05:30

జిల్లాలో వారం రోజుల నుంచి ప్రతి రోజూ వరుసగా 400 నుంచి 420 లోపు మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా ఇద్దరి మృతితో 609 కరోనా మృతులు 

కాకినాడ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వారం రోజుల నుంచి ప్రతి రోజూ వరుసగా 400 నుంచి 420 లోపు మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ట్రూనాట్‌ ద్వారా 178, రాపిడ్‌ కిట్‌ల పరీక్షల్లో 236.. మొత్తం 414 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. యాక్టివ్‌ కేసులు 4,774 మందికాగా, 1,0,9585 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-10-30T06:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising