ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 21 నుంచి 30 వరకు కొవిడ్‌ అవగాహన ర్యాలీలు

ABN, First Publish Date - 2020-10-21T05:53:52+05:30

కొవిడ్‌-19 వైరస్‌ జిల్లాలో ప్రబలిన నాటి నుంచి ఇప్పటి వరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని డీఎంహెచవో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరేశ్వరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ,అక్టోబరు20(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 వైరస్‌ జిల్లాలో ప్రబలిన నాటి నుంచి ఇప్పటి వరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని డీఎంహెచవో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరేశ్వరరావు తెలిపారు. అయితే ప్రజల్లో వ్యాధి పట్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల , తమ సిబ్బంది ఎంత అవగాహన కల్పించినా పెడచెవిన పెట్టడంతో గత నెల వరకు జిల్లా వ్యాప్తంగా హెచ్చు సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. పరిస్థితి గమనించిన కలెక్టర్‌ కేసుల తగ్గుముఖం, జీరో స్థాయికి తీసుకురావాలని పదేపదే సమీక్షల్లో తమకు ఆదేశాలిస్తూ వస్తున్నారన్నారు. ఈ క్రమంలో మరోమారు కరోనా నియంత్రణపై ఈ నెల 21 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా తమ సిబ్బంది అవగాహన ర్యాలీలు చేస్తారన్నారు. 

Updated Date - 2020-10-21T05:53:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising