ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిబంధనలు మరింత కఠినతరం: ఆర్డీవో

ABN, First Publish Date - 2020-03-29T11:07:29+05:30

కోనసీమలో కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తునట్టు ఆర్డీవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కోనసీమలో కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తునట్టు ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్‌ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నారు.  నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు లాఠీచార్జి చేస్తారని హెచ్చరించారు.


చేపల మార్కెట్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేశామన్నారు. అక్కడకు తరలించకపోతే చేపల మార్కెట్‌ మొత్తం బంద్‌ చేస్తామని హెచ్చరించారు. అమలాపురంలో  మంత్రి విశ్వరూప్‌ను కలిసి డివిజన్‌లో తీసుకుంటున్న చర్యలను ఆర్డీవో వివరించారు. ఆక్వా మేతను, చెరువుల వద్దకు తీసుకెళ్లేందుకు వాహనాలకు అనుమతిస్తున్నామన్నారు. వివిధ మాల్స్‌ ద్వారా  నిత్యావసరాలను హోం డెలివరీ చేయడానికి చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు.

Updated Date - 2020-03-29T11:07:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising