ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌ తింటే ‘కరోనా’ రాదు

ABN, First Publish Date - 2020-03-13T09:14:47+05:30

చికెన్‌, మటన్‌ తినడం వల్ల కరోనా సోకుతుందనే పుకార్లు నమ్మవద్దని పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ ఎన్‌టీ శ్రీనివాసరావు కోరారు. ఉడకబెట్టిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అపోహలు నమ్మొద్దు  నిర్భయంగా తినొచ్చు

పశుసంవర్ధక శాఖ జేడీ ఎన్‌టీ శ్రీనివాసరావు 


కాకినాడ, మార్చి12(ఆంధ్రజ్యోతి): 

చికెన్‌, మటన్‌ తినడం వల్ల కరోనా సోకుతుందనే పుకార్లు నమ్మవద్దని పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ ఎన్‌టీ శ్రీనివాసరావు కోరారు. ఉడకబెట్టిన మాంసం, గుడ్లు తినడం ద్వారా పాలు తాగడం వల్ల ఈ వ్యాధి సోకుతుందనే ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచించారు. మాంసం, గుడ్లు, పాలు ఎప్పటిలాగే తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఏమైనా అనుమానాలుంటే  తమ శాఖ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 085 0000 1962లో సంప్రదించవచ్చన్నారు.

Updated Date - 2020-03-13T09:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising