ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూ.గోలో.. మళ్లీ పెరిగిన కేసులు

ABN, First Publish Date - 2020-08-03T17:50:16+05:30

జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా నమోదైన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

22,201కి పాజిటివ్ బాధితులు

యాక్టివ్ కేసులు 15,468


కాకినాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా నమోదైన 930పాజిటివ్‌లతో 22,201 కేసులకు చేరుకున్నాయి. 15,468 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 1న కాకినాడ అర్బన్‌లో 190, రూరల్‌లో 79, రాజమహేంద్రవరం అర్బన్‌లో 210, రూరల్‌లో 84 కేసులు వెలుగు చూశాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాలు, ప్రధాన ఆస్పత్రుల్లో చేసిన కొవిడ్ పరీక్షల ఫలితాలు అధికారులు ఆదివారం ప్రకటించారు.

Updated Date - 2020-08-03T17:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising