ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగిన సీఎం జగన్‌ సమీక్ష

ABN, First Publish Date - 2020-05-27T11:21:19+05:30

వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మన పాలన - మీ సూచన పేరిట అమరావతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కాకినాడ, మే 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మన పాలన - మీ సూచన పేరిట అమరావతి నుంచి సీఎం జగన్‌  వీడియో కాన్ఫరెన్స్‌ను కొనసాగిస్తున్నారు. రెండో రోజు మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి ఉప ముఖ్యమంత్రి బోస్‌, కలెక్టర్‌, జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన ఆక్వా రైతు గంగాధర్‌ సీఎంతో మాట్లాడారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీసీలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T11:21:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising