ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకుల పరామర్శ

ABN, First Publish Date - 2020-09-24T07:59:11+05:30

నేదునూరుకు చెందిన టీడీపీ నాయ కుడు కేతా వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యు లను పార్టీ గ్రామశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయినవిల్లి, సెప్టెంబరు 23: నేదునూరుకు చెందిన టీడీపీ నాయకుడు కేతా వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తమ్మన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బుధ వారం పలువురు పరామర్శించారు. పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసిన వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకుంటామని మంద పాటి కిరణ్‌కుమార్‌ అన్నారు. వైస్‌ ఎంపీపీ సానబోయిన దుర్గ, ఎంపీ టీసీ మాజీ సభ్యుడు కళ్లేపల్లి సుబ్బరాజు, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ పినిపే ప్రభుదాసు, నాగవరపు గంగాధర్‌, గుత్తుల కృష్ణ  సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-09-24T07:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising