ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-12-06T05:34:52+05:30

ప్రభుత్వ నిధులతో చేపట్టే రహదారులు, భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌ ఈఈ వరప్రసాద్‌ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పంచాయతీరాజ్‌ ఈఈ వరప్రసాద్‌

కడియం, డిసెంబరు 5: ప్రభుత్వ నిధులతో చేపట్టే రహదారులు, భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌ ఈఈ వరప్రసాద్‌ చెప్పారు. శనివారం బుర్రిలంక గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహం నుంచి చిరంజీవి కార్యాలయం వరకు ఉన్న రోడ్డు, డ్రైనుకు సంబంధించి డీఈ సూర్యనారాయణ, జేఈ త్రిమూర్తులుకు ఆయన సూచనలు చేశారు. ఈ రోడ్డులో ఉన్న ఆక్రమణలు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శిరీషకు సూచించారు. పీహెచ్‌సీ మంజూరైనందున సబ్‌హెల్త్‌సెంటర్‌ నిర్మించవద్దని వైసీపీ నాయకులు వరప్రసాద్‌ను కోరగా, దీనికి జియోట్యాగింగ్‌ అయిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పీహెచ్‌సీ అనుమతి పొందాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొత్తపల్లి శివాజీ, తాడాల చక్రవర్తి, వారా రాము, కొత్తపల్లి మూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising