ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీకి శిరోముండనం బాధితుడి ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-08-04T11:35:05+05:30

రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్‌కు శిరోముండనం బాధితుడు ఇండుగమిల్లి ప్రసాద్‌ ఫిర్యాదు చేశాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్‌కు శిరోముండనం బాధితుడు ఇండుగమిల్లి ప్రసాద్‌ ఫిర్యాదు చేశాడు. గతనెల 21న జరిగిన సంఘటనలు, తర్వాత పరిణామాలను అందులో వివరించాడు. శిరోముండనం చేయడానికి తెరవెనుక వ్యూహం పన్నిన వారిని వదిలేసి ఎస్‌ఐను మాత్రమే అరెస్ట్‌ చేశారన్నారు. ఎస్‌ఐ ఫోన్‌ కాల్‌ రిజిస్టర్‌ బయటపెడితే అసలు నిందితులు బయటకు వస్తారని వివరించాడు. తనకు జరిగిన శిరోముండనం సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాడు. తనకు న్యాయం చేయాలని, సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు.

Updated Date - 2020-08-04T11:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising