ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో కమిషనర్‌ తనిఖీలు

ABN, First Publish Date - 2020-10-25T05:09:22+05:30

భారీ వర్షాల కారణంగా కాకినాడ నగరంలో ముంపు బారిన పడిన 23, 25, 37, 38, 42, 48, 49 ప్రాంతాల్లోని సచివాలయాల్లో కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బాధితుల జాబితా ప్రదర్శించని పలువురికి షోకాజ్‌లు

కార్పోరేషన్‌(కాకినాడ) అక్టోబరు, 24: భారీ వర్షాల కారణంగా కాకినాడ నగరంలో ముంపు బారిన పడిన 23, 25, 37, 38, 42, 48, 49 ప్రాంతాల్లోని సచివాలయాల్లో కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముంపు బాధితుల జాబితా పూర్తి చేయని కారణంగా రెవెన్యూ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ బాధితులకు తక్షణం సాయంగా రేషన్‌బియ్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో నిర్లక్ష్యం పనికిరాదని చెప్పారు.

Updated Date - 2020-10-25T05:09:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising