ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలందరికీ సొంతిళ్లు

ABN, First Publish Date - 2020-12-27T06:18:01+05:30

కాకినాడ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పేదలందరికీ సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందని సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలి పారు. 41,46 డివిజన్లలో లబ్ధిదారుల ఇళ్లకు ఆయన వెళ్లి పలువురికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు జారీ చేసే

లబ్ధిదారురాలికి పట్టా అందిస్తున్న ప్రవీణ్‌ ప్రకాశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి

కాకినాడ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పేదలందరికీ సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందని సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలి పారు. 41,46 డివిజన్లలో లబ్ధిదారుల ఇళ్లకు ఆయన వెళ్లి పలువురికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు జారీ చేసే ప్రక్రియలో ఆయా సచివాలయాల్లో అందిస్తున్న వివిధ సేవలను తెలుసుకున్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి గృహ నిర్మాణాలను ఎలా చేపట్టాలనే విధానాన్ని వివరించా రు. ఆయన వెంట స్పెషల్‌ కమిషనర్‌ ఫర్‌ హౌస్‌ సైట్స్‌ హరినారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-27T06:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising