ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ వేళల్లో మార్పులు

ABN, First Publish Date - 2020-07-08T10:29:34+05:30

అమలాపురంలో లాక్‌డౌన్‌ వేళల్లో ఆర్డీవో బీహెచ్‌.భవానీశంకర్‌ మార్పులు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అమలాపురంలో లాక్‌డౌన్‌ వేళల్లో ఆర్డీవో బీహెచ్‌.భవానీశంకర్‌ మార్పులు చేశారు. బుధవారం నుంచి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరవాలన్నారు. మందుల షాపులు, పాలు, డెయిరీలు 24గంటలు తెరిచి ఉంటాయన్నారు. కరోనా నియంత్రణకు అందరూ సహకరించాలని ఆర్డీవో విజ్ఞప్తి చేశారు. ది అసోసియేషన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అత్యవసర సమావేశం కల్వకొలను తాతాజీ అధ్యక్షతన నిర్వహించి మధ్యా హ్నం 2 గంటల వరకు షాపులు తెరవాలని నిర్ణయించారు. అనంతరం ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందించారు. 

Updated Date - 2020-07-08T10:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising