ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌కు సహకరించకపోతే కేసులు: ఆర్డీవో

ABN, First Publish Date - 2020-03-25T10:07:39+05:30

లాక్‌డౌన్‌కు సహకరించాలని లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామని రామచంద్రపురం ఆర్డీవో జి. గణేష్‌కుమార్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిక్కవోలు, మార్చి 24:  లాక్‌డౌన్‌కు సహకరించాలని లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామని రామచంద్రపురం ఆర్డీవో జి. గణేష్‌కుమార్‌ హెచ్చరించారు. మంగళవారం బిక్కవోలులో ఆయన పర్యటిం చారు. ఉదయం ఆరు నుంచి 9 వరకు అత్యవసర పనుల నిమిత్తం  కుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రాజగోపాలరెడ్డి, తహశీల్దార్‌ వెంకటేశ్వరరావు ఉన్నారు.


ఈనెల 31 వరకు ఎవరూ బయటకు రావద్దని రెవెన్యూ, వలంటీర్లు గ్రామస్థులకు వివ రించారు. నూకాలమ్మ జాతర చేయకుండా ఆలయానికి పోలీసులు, పంచాయతీ సి బ్బంది తాళాలు వేశారు. రంగంపేట మండలంలో కొందరు వయస్సు పైబడిన వారు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని ఉపాధి హామీ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-03-25T10:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising