ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-10-02T09:01:28+05:30

అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి కనిపించకుండాపోయిన సంఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు రావులపాలెం పోలీసులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావులపాలెం రూరల్‌, అక్టోబరు 1: అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి కనిపించకుండాపోయిన సంఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు రావులపాలెం పోలీసులు కేసునమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఖండవిల్లికి చెందిన శిరగం గోపాలకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.


సెప్టెంబరు 30వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోపాలపురం వశిష్ఠ వంతెనవద్ద గోపాలకృష్ణకు చెందిన ద్విచక్రవాహనం, చెప్పులు కనిపించినా అతని ఆచూకీ లభించకపోవడంతో అతని సోదరుడు వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.బుజ్జిబాబు తెలిపారు. 

Updated Date - 2020-10-02T09:01:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising