ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి అదృశ్యంపై కేసు

ABN, First Publish Date - 2020-10-02T09:15:34+05:30

వ్యక్తి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవిల్లికి చెందిన శిరగం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావులపాలెం రూరల్‌, అక్టోబరు 1: వ్యక్తి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవిల్లికి చెందిన శిరగం గోపాలకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.  సెప్టెంబరు 30వ తేదీ రాత్రి అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అతడి సోదరుడు  ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.బుజ్జిబాబు తెలిపారు.  


Updated Date - 2020-10-02T09:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising