ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా తగ్గిందనుకోవడం పొరపాటు

ABN, First Publish Date - 2020-12-17T05:37:13+05:30

కాకినాడ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ఉధృతి తగ్గిందని అనుకోవడం పొరపాటని, ఈ రుగ్మతను సమూలంగా పారదోలాలంటే స్వీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ఉధృతి తగ్గిందని అనుకోవడం పొరపాటని, ఈ రుగ్మతను సమూలంగా పారదోలాలంటే స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరని జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జాయింట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు పేర్కొ న్నారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో అవంతి ఫ్రోజోన్‌ ఫుడ్‌ పరిశ్రమలో సిబ్బందికి కరోనా పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. జేడీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వర్తించాలన్నారు. ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ కేపీ సుధాకర్‌, డీఐసీ డీడీ పాక దొరబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T05:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising