ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-10-28T04:39:42+05:30

జాతీయ రహదారిపై కత్తిపూడి లారీ యూనియన కూడలి వద్ద మంగళవారం ఉదయం కారు ఢీకొనడంతో గ్రామానికి చెందిన దేశెట్టి మాణిక్యం (74) మృతిచెందాడు.

మాణిక్యం మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంఖవరం, అక్టోబరు 27: జాతీయ రహదారిపై కత్తిపూడి లారీ యూనియన కూడలి వద్ద మంగళవారం ఉదయం కారు ఢీకొనడంతో గ్రామానికి చెందిన దేశెట్టి మాణిక్యం (74) మృతిచెందాడు. అన్నవరం పోలీసుల వివరాల ప్రకారం... మాణిక్యం పొలానికి వెళుతూ రోడ్డు దాటుతుండగా తుని వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు.  అన్నవరం ఎస్‌ఐ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రత్తిపాడు తరలించారు.


Updated Date - 2020-10-28T04:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising