ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఓటు నమోదుపై అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2020-10-01T07:11:04+05:30

18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేలా అధికారులు అవగాహన కల్పించాలని తహశీల్ధార్‌ రజనీకుమారి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలేశ్వరం, సెప్టెంబరు 30: 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేలా అధికారులు అవగాహన కల్పించాలని తహశీల్ధార్‌ రజనీకుమారి, మున్సిపల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, ఎలక్షన్‌ డిప్యూటీ తహశీల్ధార్‌ శ్రీనివాస్‌ ఆదేశించారు.

మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులపై బుధవారం అవ గాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్‌ఐ పొన్నాలు, అవసరాల కిషోర్‌, రొంగల శ్రీనివాసరావు, కొట్టేటి సత్యారావు, మోహనరావుదొర, వెంకటరెడ్డి, శ్రీహరి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T07:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising