ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎంలో చోరీకి యత్నం

ABN, First Publish Date - 2020-09-14T10:10:18+05:30

మలికిపురం కాలేజీ సెంట ర్‌లోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి దుండ గులు చోరీకి యత్నించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలికిపురం, సెప్టెంబరు 13: మలికిపురం కాలేజీ సెంట ర్‌లోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి దుండ గులు చోరీకి యత్నించారు. ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. యాక్సిస్‌ బ్యాంకు సిబ్బందికి కరోనా సోక డంతో నాలుగు రోజుల నుంచి బ్యాంకు కార్యకలాపాలు నిర్వి హంచడం లేదని తెలిసింది. ఈఘటనపై ఎస్‌ఐ ఎం.నాగ రాజును వివరణ కోరగా ఫిర్యాదు అందలేదన్నారు. 

Updated Date - 2020-09-14T10:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising