ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయశాఖ ఉద్యోగిపై దాడి.. నగదు అపహరణ

ABN, First Publish Date - 2020-08-05T11:54:18+05:30

రాజమహేంద్రవరం లాలాచెరువు స్వరూప్‌నగర్‌ వద్ద న్యాయశాఖ ఉద్యోగిపై దుండగులు దాడి చేసి కత్తులతో బెదిరించి నగదు లాక్కుని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: రాజమహేంద్రవరం లాలాచెరువు స్వరూప్‌నగర్‌ వద్ద న్యాయశాఖ ఉద్యోగిపై దుండగులు దాడి చేసి కత్తులతో బెదిరించి నగదు లాక్కుని పరారయ్యారు. స్వరూప్‌నగర్‌లో ఉంటున్న బొబ్బిలి వెంకటపైడిరాజు రంపచోడవరం కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని రాజమహేంద్రవరం ఏవీఏ రోడ్డులోని ఏటీఎం వద్దకు వెళ్లి అక్కడ డబ్బులు డ్రా చేసుకుని అర్థరాత్రి బైక్‌పై ఇంటికి వెళుతుండగా ముగ్గురు దుండగులు పైడిరాజును అనుసరించి స్వరూప్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రదేశం వద్ద అతడి బైక్‌ను ఆపి దాడిచేసి కత్తులతో బెదిరించి 6వేల నగదు,  సెల్‌ఫోన్‌ లాక్కుని తుప్పల్లోకి గెంటేసి పారిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితుడు బొమ్మూరు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-08-05T11:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising