ఆరోగ్యశ్రీ సమన్వయకర్తగా డాక్టర్ రాధాకృష్ణ
ABN, First Publish Date - 2020-10-31T05:34:25+05:30
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తగా డాక్టర్ పి.రాధాకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), అక్టోబరు 30: వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తగా డాక్టర్ పి.రాధాకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లో కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తిలను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రకాశం జిల్లాలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా చేసిన రాధాకృష్ణ పదోన్నతిపై జిల్లాకు వచ్చారు.
Updated Date - 2020-10-31T05:34:25+05:30 IST