ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవస్థానం సత్రంలో కానిస్టేబుల్‌ మృతి

ABN, First Publish Date - 2020-12-27T07:10:12+05:30

అన్నవరం పోలీ్‌సస్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జి.రఘురాముడు శనివారం మధ్యాహ్నం కొండదిగువున దేవస్థానానికి చెందిన సత్యనికేతన్‌ సత్రంలో గుండెపోటుతో మృతిచెందినట్టు అన్నవరం పోలీసులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, డిసెంబరు 26: అన్నవరం పోలీ్‌సస్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జి.రఘురాముడు శనివారం మధ్యాహ్నం కొండదిగువున దేవస్థానానికి చెందిన సత్యనికేతన్‌ సత్రంలో గుండెపోటుతో మృతిచెందినట్టు అన్నవరం పోలీసులు తెలిపారు. కడపకు చెందిన రఘురాముడు కుటుంబసభ్యులు తునిలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహానికి ప్రత్తిపాడు సీఐ రాంబాబు, ఎస్‌ఐ రవికుమార్‌ నివాళులర్పించారు. పండితులు సత్రం ప్రాంగణాన్ని సంప్రోక్షణ చేపట్టాల్సి ఉంది.

Updated Date - 2020-12-27T07:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising