ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ABN, First Publish Date - 2020-03-30T09:04:32+05:30

లాక్‌డౌన్‌ నిబంధ నలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పరిపాలనాధికారి శివరాజ్‌మీనా ప్రకటనలో హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిపాలనాధికారి శివరాజ్‌మీనా


యానాం, మార్చి 29: లాక్‌డౌన్‌ నిబంధ నలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పరిపాలనాధికారి శివరాజ్‌మీనా ప్రకటనలో హెచ్చరించారు. యానాం నియోజకవర్గంలో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 11 వరకు సమయం కేటాయించా మన్నారు.  వర్తకులు  నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలు సామా జిక దూరం పాటించాలన్నారు. కాగా,  యానాం ప్రజల స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సావిత్రీనగర్‌లో  మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిడ్ల చంద్రరావు 

Updated Date - 2020-03-30T09:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising