నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ABN, First Publish Date - 2020-03-30T09:04:32+05:30
లాక్డౌన్ నిబంధ నలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పరిపాలనాధికారి శివరాజ్మీనా ప్రకటనలో హెచ్చరించారు.
పరిపాలనాధికారి శివరాజ్మీనా
యానాం, మార్చి 29: లాక్డౌన్ నిబంధ నలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పరిపాలనాధికారి శివరాజ్మీనా ప్రకటనలో హెచ్చరించారు. యానాం నియోజకవర్గంలో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 11 వరకు సమయం కేటాయించా మన్నారు. వర్తకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలు సామా జిక దూరం పాటించాలన్నారు. కాగా, యానాం ప్రజల స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సావిత్రీనగర్లో మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావు
Updated Date - 2020-03-30T09:04:32+05:30 IST