లాక్డౌన్ పాటించకపోతే చర్యలు
ABN, First Publish Date - 2020-03-29T11:06:51+05:30
కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ఒక్కటే మార్గమని, దీనిని పాటించకపోతే చర్యలు తప్పవని కోరింగ ఎస్ఐ వై.
తాళ్లరేవు, మార్చి 28: కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ఒక్కటే మార్గమని, దీనిని పాటించకపోతే చర్యలు తప్పవని కోరింగ ఎస్ఐ వై. సతీష్ అన్నారు. కోరింగ 216 జాతీయ రహదారిపై శనివారం ఆయన వాహనదారులకు లాక్డౌన్పై అవగాహన కల్పించారు. ప్రభుత్వానికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో కోరింగ పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-03-29T11:06:51+05:30 IST