ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు- బైక్‌ ఢీ

ABN, First Publish Date - 2020-10-27T05:30:00+05:30

జాతీయ రహదారిపై పురుషోత్తపట్నం వద్ద కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు
ఎటపాక, అక్టోబరు27 : జాతీయ రహదారిపై పురుషోత్తపట్నం వద్ద కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ చినబాబు తెలిపిన వివరాల ప్రకారం... గుండాల గ్రామానికి చెందిన మాచిన శ్రీనివాసరావు (46)తో పాటు అదే గ్రామానికి చెందిన రమణయ్య, మనోజు  ద్విచక్ర వాహనంపై భద్రాచలం వెళుతున్నారు.  ఛత్తీష్‌గఢ్‌కు చెందిన కారు భద్రాచలం నుంచి నెల్లిపాక వైపు వస్తోంది. పురుషోత్తపట్నం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది.  దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు  రహదారి పక్కకు ఎగిరిపడ్డారు. శ్రీనివాసరావు తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising