ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-11-25T06:28:44+05:30

మండలంలోని లొల్ల గ్రామానికి చెందిన దాడి రాంబాబు (35) అనారోగ్య కారణాలతో పాటు అప్పుల బాధలు తాళలేక మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, నవంబరు 24: మండలంలోని లొల్ల గ్రామానికి చెందిన దాడి రాంబాబు (35) అనారోగ్య కారణాలతో పాటు అప్పుల బాధలు తాళలేక మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య పుష్పావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ నిర్వహించారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. 


Updated Date - 2020-11-25T06:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising