ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బారిన 801 మంది

ABN, First Publish Date - 2020-10-07T07:51:16+05:30

కరోనా వైరస్‌ కొత్తగా 801 మందికి సోకింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కొత్తగా 801 మందికి సోకింది. ఇందులో ట్రూనాట్‌ ద్వారా 247, రాపిడ్‌ కిట్‌ల ద్వారా 554 మందికి వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో పాజిటివ్‌ కేసులు జిల్లావ్యాప్తంగా 1,02,439కి చేరాయి. తాజాగా కొవిడ్‌తో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య మొత్తం 548కు చేరాయి. వైరస్‌ నుంచి బయటపడి కోలుకున్నవారు 92,871 మందికాగా యాక్టివ్‌ కేసులు 9,020 ఉన్నాయి. 

Updated Date - 2020-10-07T07:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising