ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రత్నగిరి సత్రం గదుల్లో..10 తులాల బంగారం చోరీ

ABN, First Publish Date - 2020-03-13T09:38:52+05:30

అన్నవరం దేవస్థానంలో సీతారా మ సత్రంలో గురువారం ఓ భక్తురాలికి చెందిన 10తులాల బంగారం చోరీకి గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, మార్చి 12: అన్నవరం దేవస్థానంలో సీతారా మ సత్రంలో గురువారం ఓ భక్తురాలికి చెందిన 10తులాల బంగారం చోరీకి గురైంది. కాకడా పల్లికి చెందిన టి.ప్రసాద్‌, మున్ని దంపతులు వివాహ వేడుకకు హాజరయ్యారు. సత్రంలో 60 నెంబరు గది అద్దెకు తీసుకున్నారు. ఆభరణాలు బ్యాగ్‌లో పెట్టి మున్ని స్నానం చేయడానికి వెళ్లింది. అప్పటికే ప్రసాద్‌ నిద్రి స్తుండడంతో దుండగులు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధి తులు ఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.  ఆభరణాలతో పాటు బ్యాగ్‌లో రూ.15 వేలు ఉన్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2020-03-13T09:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising