ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

ABN, First Publish Date - 2020-09-22T18:08:02+05:30

ఫేక్ కరెన్సీ ముఠా గుట్టును కాకినాడ పోలీసులు రట్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి: ఫేక్ కరెన్సీ ముఠా గుట్టును కాకినాడ పోలీసులు రట్టు చేశారు. కేంద్రం 2 వేల నోట్లను రద్దు చేయనున్న నేపథ్యంలో తమ దగ్గర ఉన్న రెండు వందల కోట్లను తక్కువకే ఇస్తామంటూ మోసం చేసేందుకు ముఠా యత్నించింది. రెండు వేల రూపాయల నోట్లు నిల్వ ఉన్న వీడియోను చూపించి మోసానికి పాల్పడింది. 90 లక్షల రూపాయల విలువైన 5 వందల రూపాయల నోట్లు ఇస్తే  కోటి రూపాయిల విలువైన  2 వేల రూపాయల నోట్లు ఇస్తామని కాకినాడకు చెందిన నాగ ప్రసాద్ అనే వ్యక్తిని ముఠా సభ్యులు నమ్మించారు. అనుమానం వచ్చి నాగ ప్రసాద్ పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో నకిలీ కరెన్సీ ముఠా మోసం బయటపడింది. విశాఖ జిల్లాకు చెందిన నలుగురు ముఠా సభ్యులతో పాటు కాకినాడకు చెందిన మరొక నిందితుడిని సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-09-22T18:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising