ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టైంలోనూ రెచ్చిపోతున్న దొంగలు

ABN, First Publish Date - 2020-07-16T13:48:55+05:30

కరోనా టైంలోనూ రెచ్చిపోతున్న దొంగలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: కరోనా టైంలోనూ దుండగులు రెచ్చిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఇటీవల పాజిటివ్‌తో మరణించిన వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు రూ.6లక్షలు నగదు, 16 కాసులు బంగారం, 10 కిలోలు వెండిని దుండగులు అపహరించారు. క్వారంటైన్ సెంటర్ నుండి ఇంటికి వచ్చి దోపిడీని గుర్తించిన మృతుడి భార్య..పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-07-16T13:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising