ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్వారకా తిరుమలలో పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం

ABN, First Publish Date - 2020-03-02T18:15:35+05:30

ద్వారకా తిరుమలలో పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 16 మంది సభ్యులతో దేవస్థాన పాలకమండలి ఏర్పాటు కానుంది. పాలక మండలి చైర్మన్‌గా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ప్రస్తుత చైర్మన్ యస్‌వి సుధాకర్‌రావు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు వేడుకలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T18:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising