ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21న దుర్గమ్మ ఆలయం మూసివేత

ABN, First Publish Date - 2020-06-18T22:42:59+05:30

ఈ నెల 21న గ్రహణం కారణంగా దుర్గమ్మ ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 20న సాయంత్రం దుర్గమ్మకు పంచ హారతులు అనంతరం అమ్మవారి ఆలయం మూసివేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఈ నెల 21న గ్రహణం కారణంగా దుర్గమ్మ ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 20న సాయంత్రం దుర్గమ్మకు పంచ హారతులు అనంతరం అమ్మవారి ఆలయం మూసివేస్తారు. 21న ఉదయం 10:25 గంటలకు గ్రహణం ప్రారంభమని, మధ్యాహ్నం 1:45 గంటలకు గ్రహణం విడుస్తుందని పండితులు చెబుతున్నారు. గ్రహణం వీడిన అనంతరం ఆలయాన్ని సిబ్బంది శుభ్రపరుస్తారు. అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 22న ఉదయం 6 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

Updated Date - 2020-06-18T22:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising