ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం

ABN, First Publish Date - 2020-08-08T15:54:59+05:30

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 10.70 అడుగులకు పెరిగింది. దాదాపు లక్షా ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని జలవనరుల శాఖ అధికారులు సముద్రం లోకి విడుదల చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 8,200 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. 

Updated Date - 2020-08-08T15:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising