గుంటూరు జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం
ABN, First Publish Date - 2020-06-07T14:32:27+05:30
గుంటూరు జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం
గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఆరుబయట నిద్రిస్తున్న 20 మందిపై కుక్క దాడి చేసిన కుక్కను స్థానికులు కొట్టి చంపారు. బాధితులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-06-07T14:32:27+05:30 IST