ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్మిషన్లు చేపట్టొద్దు: ఇంటర్‌బోర్డు కార్యదర్శి

ABN, First Publish Date - 2020-03-29T08:53:22+05:30

ఇంటర్‌ అడ్మిషన్లు నేరుగా చేపట్టవద్దని.. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇ-అడ్మిషన్ల విధానం అమల్లో రానుందని ఇంటర్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ అడ్మిషన్లు నేరుగా చేపట్టవద్దని.. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇ-అడ్మిషన్ల విధానం అమల్లో రానుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలకు స్పష్టంచేశారు. ఇంటర్‌ బోర్డుకు అనుబంధంగా ఉన్న పలు ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలు మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తూ విద్యార్థుల నుంచి అడ్మిషన్‌ ఫీజు కూడా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. 


Updated Date - 2020-03-29T08:53:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising