ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెల్లకార్డుదారులకు రూ.1000 రేపటి నుంచి పంపిణీ

ABN, First Publish Date - 2020-04-03T12:10:02+05:30

తెల్లకార్డుదారులకు రూ.1000 రేపటి నుంచి పంపిణీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లాకు రూ.105 కోట్లు విడుదల

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెల్ల కార్డు కలిగివున్న ప్రతి కుటుంబానికి రూ.1000 అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ/వార్డు వలంటీర్లు శనివారం నుంచి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ఈ సొమ్ము అందజేయనున్నారు. పింఛన్లు పంపిణీకి అవలంబించిన విధానాన్ని పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కార్డుదారుడి ఇంటికి వెళ్లి కుటుంబ యజమాని ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని వలంటీర్లను ఆదేశించింది. డీఆర్‌డీఏ ఈ మేరకు సొమ్మును గ్రామ/వార్డు సచివాలయ ఖాతాలకు జమ చేసింది. 

Updated Date - 2020-04-03T12:10:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising