ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు బూట్ల పంపిణీకి చర్యలు

ABN, First Publish Date - 2020-06-06T09:49:13+05:30

‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమం కింద 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ బూట్ల పంపిణీకి వీలుగా వారి పాదాల కొలతలు తీసుకోవాలని సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వాడ్రేవు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమం కింద 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ బూట్ల పంపిణీకి వీలుగా వారి పాదాల కొలతలు తీసుకోవాలని సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 8-9 తేదీలలో విద్యార్థులను పాఠశాలలకు పిలిపించి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు వారి కొలతలు సేకరించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదన్నారు. 

Updated Date - 2020-06-06T09:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising