ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశా చట్టం మహిళలకు భద్రతగా ఉంది: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

ABN, First Publish Date - 2020-05-27T22:47:45+05:30

లాక్‌డౌన్‌లో గృహహింస కేసులు పెరిగాయని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: లాక్‌డౌన్‌లో గృహహింస కేసులు పెరిగాయని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇందుకోసం  హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామని, 200 ఫిర్యాదులు వచ్చాయని వాసిరెడ్డి పద్మ తెలిపారు. గృహహింసకు సంబంధించి డీజీపీతో కూడా మాట్లాడామని ఆమె చెప్పారు. కరోనా వల్ల ఆర్థిక భద్రత భయపెట్టిందని, aమద్యం అమ్మకాలు 25శాతం తగ్గాయని, దశలవారీగా మద్యాన్ని నియంత్రించామని ఆమె అన్నారు. దిశా చట్టం మహిళలకు భద్రతగా ఉందని, దిశ చట్టం వచ్చాక 20 కేసుల్లో శిక్ష కూడా ఖరారు చేశామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.


Updated Date - 2020-05-27T22:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising