ఒంగోలు జిల్లా జైలుని పరిశీలించిన జైళ్ల శాఖ డీఐజీ
ABN, First Publish Date - 2020-05-30T22:25:34+05:30
ప్రకాశం: ఒంగోలు జిల్లా జైలుని జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్ నేడు పరిశీలించారు. ఈ జైలులోని ఒక ఖైదీకి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రకాశం: ఒంగోలు జిల్లా జైలుని జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్ నేడు పరిశీలించారు. ఈ జైలులోని ఒక ఖైదీకి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఖైదీలతో పాటు జైలు సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో డీఐజీ జైలుని పరిశీలించి సిబ్బందికి తగు జాగ్రత్తలు సూచించారు.
Updated Date - 2020-05-30T22:25:34+05:30 IST